కావలిసిన పదార్ధాలు: నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా పొడి, మటన్ మాంసం, కారం, పసుపు, ఉప్పు
తయారుచేసే విధాణం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలపొడి వేసి కలిపి మటన్ ముక్కలను వేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేయాలి. కనీసం 10 నిముషాలు మూతపెట్టి ఉడికించాలి. తరువాత చింత చిగురును వేసి ఉడికించాలి. అంతే వేడి వేడి చింతచిగురు మాంసం రెడీ..
|