కావలిసిన పదార్ధాలు: క్యాబేజీ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి ముద్ద
తయారుచేసే విధానం: ముందుగా బాణలి లో నూనె పోసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి క్యాబేజీని వేసి కలపి పదినిముషాలు మూత పెట్టాలి. అది వుడికిన తరువాత మసాలా పొడిని వేసి కలపాలి. అంతేనండీ.. వేడి వేడి క్యాబేజ్ మసాలా రెడీ.
|