విద్యాధికులు అధికంగా వున్న బెంగళూరు నగరంలో అతి తక్కువ శాతం ఓట్లు నమోదు కావటం అత్యంత భాధాకరమయిన విషయం. ఏప్రిల్ 1వ తారీఖున ఫూల్ అయితే ఆ ఒక్క రోజు ఫూల్ అయినట్లు. అదే ఎన్నికల రోజు ఓటు వెయ్యకపోయినా, సరైన అభ్యర్ధిని ఎన్నుకోకపోయినా 5 ఏళ్లకు ఫూల్ అయినట్లే.
కనుక ప్రతి ఒక్కరు ఓటు హక్కుని సద్వినియోగ పరుచుకోవాలని గోతెలుగు.కామ్ కోరుకుంటోంది.
|