Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అందరికీ ఆయుర్వేదం - తగ్గే చూపును పెంచుకోవటం ఎలా ? - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నది ఆర్యోక్తి. ధుమ్ము, ధూళి నుండే కాక రకరకాల జబ్బుల నుండి కూడా కళ్ళను కాపాడుకోకపోతే చూపు తగ్గి, క్రమంగా కొల్పోయే ప్రమాదముంది. వయసుతో సంబంధం లేకుండా కళ్ళద్దాలు కామనైపోయిన ఈ రోజుల్లో కంటి జబ్బులూ పెరిగిపోయాయి. వీటన్నింటికీ పరిష్కారాలనూ- ఆయుర్వేదంలో శాశ్వత చికిత్సలనూ మనకి వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు. 

మరిన్ని శీర్షికలు
chilakamarthi kavitha vaibhavam book review