మంచు మోహన్ బాబు కుటుంబం లోని ముగ్గురు హీరో లు ఒకే సినిమా లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టలేదు. కానీ గతంలో మోహన్ బాబు సినిమా టైటిల్ అంటూ 'రెడ్డి గారికి కోపం వచ్చింది' అనే టైటిల్ ప్రచారం లోకి వచ్చినది. దానితో పాటుగా 'రెడ్డి గారి చేపల చెరువు ఎండిపోయింది' అని ఇంకొక టైటిల్ గురించి కూడా ఊహ గానాలు వచ్చాయి.
పై రెండు టైటిల్స్ ఇప్పుడు మళ్ళీ ఫిలిం నగర్ లో చర్చనీయంశాలు అయ్యయి. మోహన్ బాబు, మనోజ్, విష్ణు ఈ సినిమా లో నటి స్తారు. శ్రీ వాస్ డైరెక్టర్ ఈ చిత్రానికి. మనోజ్, విష్ణు ఇద్దరూ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెలుతుంది . టైటిల్ ఏది ఫిక్స్ చేస్తారో తెలియాల్సి వుంది. పైన చెప్పుకున్న టైటిల్స్ అయితే మాత్రం చాంతాడంత వుంటాయి గాని ప్రేక్షకులను సినిమా రిలీజ్ కి ముందే ఆకట్టుకుంటాయి .
|