కావలిసిన పదార్ధాలు: బంగాళదుంపలు (ఉడకబెట్టినవి), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర , మెంతులు, నిమ్మకాయ
తయారుచేసే విధానం: ముందుగా బంగాళ దుంపలని ఉడకబెట్టుకొని వాటిని చిదిమి పసుపు వేసి కలిపి వుంచాలి. తరువాత బాణలిఓ నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసి తయారుచేసి బంగాళ దుంప మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు వేసి చివరగా నిమ్మకాయ రసాన్ని వేయాలి. ఎంతో రుచిగా వుంటుంది.. ట్రై చేసి చూడండి మరి..!
|