పొరుగింటి పుల్లకూర"రుచి"అంటారు.
'మామిడికాయ,పచ్చిరొయ్యల కూరా ఒక చక్కటి పుల్ల కూర.
వెజిటేరియన్స్ రొయ్యల బదులు జీడిపప్పు వేసుకోవచ్చును.
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. తర్వాత రొయ్యలు వేసి చక్కగా మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసి మూత పెట్టి రొయ్య తెల్లగా అయ్యాక, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి 10నిముషాల తర్వాత చూస్తే.. పుల్లపుల్లని..కారం..కారంగ వుండే"మామిడికాయ-రొయ్యలు" రెడీ..
|