పనసపొట్టు కూర - -పి.పద్మావతి

కావలిసిన పదార్ధాలు: 

పనసపొట్టు, ఉప్పు, చింతపండు, పసుపు, పోపుదినిసులు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, ఆవాలు

తయారుచేసేవిధానం: ముందుగా పనసపొట్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, చింతపండు రసాన్ని పోసి 20 నిముషాలు ఉడికించాలి. తరువాత వేరుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తరువాత ఉడికించిన పనసపొట్టును వేసి బాగా కలపాలి. తరువాత ఆవాలను ముద్దగా నూరుకుని ఆ ఆవాల ముద్దను ఇందులోవేసి బాగాకలపాలి. అంతే ఆవపెట్టిన పనసపొట్టు కూర రెడీ.. 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం
Vikarnudi patra ouchityam
వికర్ణుడి పాత్ర ఔచిత్యం
- సి.హెచ్.ప్రతాప్
సిని నారదులు.12.
సిని నారదులు.12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు