పనసపొట్టు కూర - -పి.పద్మావతి

కావలిసిన పదార్ధాలు: 

పనసపొట్టు, ఉప్పు, చింతపండు, పసుపు, పోపుదినిసులు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, ఆవాలు

తయారుచేసేవిధానం: ముందుగా పనసపొట్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, చింతపండు రసాన్ని పోసి 20 నిముషాలు ఉడికించాలి. తరువాత వేరుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తరువాత ఉడికించిన పనసపొట్టును వేసి బాగా కలపాలి. తరువాత ఆవాలను ముద్దగా నూరుకుని ఆ ఆవాల ముద్దను ఇందులోవేసి బాగాకలపాలి. అంతే ఆవపెట్టిన పనసపొట్టు కూర రెడీ.. 

మరిన్ని వ్యాసాలు

Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు