రోగ పరీక్ష ఎలా చేస్తారు? - డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు

చికిత్స కన్నా ముందు వ్యాధి నిర్ధారణ ముఖ్యమైనది...ఎన్నెన్నో ఆధునిక పద్ధతులు, విధానాలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినా, రోగనిర్ధారణలో అన్నిటిని మించి వైద్యుని అనుభవమే ముఖ్యం. అసలు రోగనిర్ధారణకు అనుభవజ్ఞులైన వైద్యులు అవలంబించే పద్ధతులేమిటి? ఆలోచించే విధానమేమిటి? పరిగణనలోకి తీసుకునే అంశాలేమిటి? తదితర విషయాలను ఈవారం వివరిస్తున్నారు ప్రముఖా ఆయుర్వేద వైద్యులు శ్రీ. ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు..

మరిన్ని వ్యాసాలు

తంజావూరు బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పి గౌరవము
తంజావూరు బృహదీశ్వర ఆలయ ప్రధాన శిల్పి గౌరవము
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్