రోగ పరీక్ష ఎలా చేస్తారు? - డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు

చికిత్స కన్నా ముందు వ్యాధి నిర్ధారణ ముఖ్యమైనది...ఎన్నెన్నో ఆధునిక పద్ధతులు, విధానాలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినా, రోగనిర్ధారణలో అన్నిటిని మించి వైద్యుని అనుభవమే ముఖ్యం. అసలు రోగనిర్ధారణకు అనుభవజ్ఞులైన వైద్యులు అవలంబించే పద్ధతులేమిటి? ఆలోచించే విధానమేమిటి? పరిగణనలోకి తీసుకునే అంశాలేమిటి? తదితర విషయాలను ఈవారం వివరిస్తున్నారు ప్రముఖా ఆయుర్వేద వైద్యులు శ్రీ. ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు..

మరిన్ని వ్యాసాలు

Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు