మైత్రి మంచిదా..చెడ్డదా... - సిరాశ్రీ

1. కర్ణుడు చెడ్డవాడైన దుర్యోధనుడి చెంత చేరి తానూ చెడ్డవాడై దయనీయమైన చావు చచ్చాడు. చెడ్డవాడితో మైత్రి చెడ్డది అని చెబుతుంది భారతం. 

2. కష్టమో, నష్టమో పిలిచి ఆశ్రయమిచ్చి అన్నం పెట్టినవాడు దైవంతో సమానం. అదే ఆలోచనతో కర్ణుడు మరణం వరకు దుర్యోధనుడి చెంతే ఉన్నాడు. చావొచ్చేదాకా నీకు ఆశ్రయమిచ్చినవాడిని వీడకు అంటోంది భారతం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం