దేవున్ని పూజించడం అవసరమా.. - సిరాశ్రీ

 
1. రోజూ క్రమం తప్పకుండా యథావిధిగా దైవప్రార్థన చెయ్యాలి. అప్పుడే దేవుడి దయ మన పట్ల ఉంటుంది. కనుక నిత్యపూజ చేయాల్సిందే. 
2. దైవస్మరణ అనేది కేవలం మనం భయంతో కూడిన క్రమశిక్షణతో ఉండడానికే. రోజూ దేవుడికి దండం పెట్టడం వల్ల ఆ రోజు తప్పు చేయడానికి కొంతైనా భయపడతారని చేసిన ఏర్పాటు అది. రోజూ దండం పెడితేనే ఆయన దయ మన మీద ఉంటుందంటే ఆయనకి, మనిషికి తేడా ఏమిటి? కనుక నిత్యపూజ చేయకపోయినా పరహాని చేయకుండా ఉంటే చాలు. ఆయన దయ మన పట్ల తప్పక ఉంటుంది. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు