సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. టీవీల్లో ప్రసారమయ్యే ప్రవచనాలవల్ల జనం గొర్రెల మందలా తయారవుతున్నారు. ప్రవచన కారులు పనికిరాని, ఇప్పటికాలానికి సరిపోని, శాస్త్రీయం కాని విషయాలు జనంపై రుద్దుతున్నారు. ఇవన్నీ విని జనం ఎవరికి వారు ఆలోచించుకునే శక్తిని కోల్పోతున్నారు.

2. ప్రవచనాలే అధోగతికి పోతున్న సమాజాన్ని కాస్త పైకి లేపుతున్నాయి. జనం కొత్త తప్పులు చేయకుండా పాపభీతిని పెంచుతున్నాయి. ఏ మతం వారైనా ఆయా మతాలకు సంబంధించిన ప్రవచనాలు వింటే మంచిదే.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

సిని నారదులు .11.
సిని నారదులు .11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Ott
వ్యాసావధానం - OTT
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.10.
సిని నారదులు.10.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు 9
సిని నారదులు 9
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు 8.
సిని నారదులు 8.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.7.
సిని నారదులు.7.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.6.
సిని నారదులు.6.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు