సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. టీవీల్లో ప్రసారమయ్యే ప్రవచనాలవల్ల జనం గొర్రెల మందలా తయారవుతున్నారు. ప్రవచన కారులు పనికిరాని, ఇప్పటికాలానికి సరిపోని, శాస్త్రీయం కాని విషయాలు జనంపై రుద్దుతున్నారు. ఇవన్నీ విని జనం ఎవరికి వారు ఆలోచించుకునే శక్తిని కోల్పోతున్నారు.

2. ప్రవచనాలే అధోగతికి పోతున్న సమాజాన్ని కాస్త పైకి లేపుతున్నాయి. జనం కొత్త తప్పులు చేయకుండా పాపభీతిని పెంచుతున్నాయి. ఏ మతం వారైనా ఆయా మతాలకు సంబంధించిన ప్రవచనాలు వింటే మంచిదే.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
గళ సంగమం1.
గళ సంగమం1.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు