సేమ్యా పాయసం - పి.శ్రీనివాసు

Semya Payasam - Easy Sweet!

 కావలిసిన పదార్ధాలు: నెయ్యి, సేమ్యా, జీడిపలుకులు, పంచదార, పాలు, యాలకులు  

తయారుచేసే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసుకుని జీడిపలుకులను దోరగా వేయించాలి. తరువాత సేమ్యాలను వేసి కొంచెం వేగాక పాలు పోయాలి.  ఒక పది నిముషాలు మరగనివ్వాలి. మరుగుతున్న  పాలలో యాలకులను వేయాలి.  చివరగా  పంచదారను వేసి కలపాలి. అంతేనండీ..సులువుగా చేసిన ఈ సేమ్యా పాయసం ఎంతో రుచిగా వుంటుంది..

మరిన్ని వ్యాసాలు

The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మైసూర్ ప్యాలెస్ .
మైసూర్ ప్యాలెస్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital Welness
డిజిటల్ వెల్నెస్
- సి.హెచ్.ప్రతాప్