సేమ్యా పాయసం - పి.శ్రీనివాసు

Semya Payasam - Easy Sweet!

 కావలిసిన పదార్ధాలు: నెయ్యి, సేమ్యా, జీడిపలుకులు, పంచదార, పాలు, యాలకులు  

తయారుచేసే విధానం: ముందుగా రైస్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసుకుని జీడిపలుకులను దోరగా వేయించాలి. తరువాత సేమ్యాలను వేసి కొంచెం వేగాక పాలు పోయాలి.  ఒక పది నిముషాలు మరగనివ్వాలి. మరుగుతున్న  పాలలో యాలకులను వేయాలి.  చివరగా  పంచదారను వేసి కలపాలి. అంతేనండీ..సులువుగా చేసిన ఈ సేమ్యా పాయసం ఎంతో రుచిగా వుంటుంది..

మరిన్ని వ్యాసాలు

మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్