సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri prasna

1) ప్రతి కులానికీ సామాజిక నేపథ్యం, చరిత్ర ఉంటుంది, వాటిని ప్రస్తావించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. అలాంటి పుస్తకాలు వెలువడినప్పుడు స్వాగతించాలి, వాటిలోని విశ్లేషణను చదవడానికి ప్రయత్నించాలే తప్ప ఉద్రేకాలకు లోనుకావొద్దు.అలాంటి పుస్తకాల ద్వారా సమాజానికి జరిగే మంచిని అడ్డుకోవద్దు.

2) వాస్తవాలను తెలుసుకోకుండా కులాల పేరుతో రెచ్చగొట్టే పుస్తక రచనను ఉపేక్షించవద్దు....ఇవి సామాజిక ఘర్షణలకు దారితీసేవే తప్ప , ఇలాంటి పుస్తకాల వల్ల సమాజానికి ఒరిగేదేం ఉండదు....నిషేధించాల్సిందే.
పై రెండింట్లో ఏదీ కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

మంగళగిరి  గాలిగోపురం మార్కాపురం  గాలిగోపురములు
మంగళగిరి గాలిగోపురం మార్కాపురం గాలిగోపురములు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
దాసరి సుబ్రహ్మణ్యం.
దాసరి సుబ్రహ్మణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్