సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri prasna

1) ప్రతి కులానికీ సామాజిక నేపథ్యం, చరిత్ర ఉంటుంది, వాటిని ప్రస్తావించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. అలాంటి పుస్తకాలు వెలువడినప్పుడు స్వాగతించాలి, వాటిలోని విశ్లేషణను చదవడానికి ప్రయత్నించాలే తప్ప ఉద్రేకాలకు లోనుకావొద్దు.అలాంటి పుస్తకాల ద్వారా సమాజానికి జరిగే మంచిని అడ్డుకోవద్దు.

2) వాస్తవాలను తెలుసుకోకుండా కులాల పేరుతో రెచ్చగొట్టే పుస్తక రచనను ఉపేక్షించవద్దు....ఇవి సామాజిక ఘర్షణలకు దారితీసేవే తప్ప , ఇలాంటి పుస్తకాల వల్ల సమాజానికి ఒరిగేదేం ఉండదు....నిషేధించాల్సిందే.
పై రెండింట్లో ఏదీ కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు