అందరికీ ఆయుర్వేదం - తగ్గే చూపును పెంచుకోవటం ఎలా ? - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నది ఆర్యోక్తి. ధుమ్ము, ధూళి నుండే కాక రకరకాల జబ్బుల నుండి కూడా కళ్ళను కాపాడుకోకపోతే చూపు తగ్గి, క్రమంగా కొల్పోయే ప్రమాదముంది. వయసుతో సంబంధం లేకుండా కళ్ళద్దాలు కామనైపోయిన ఈ రోజుల్లో కంటి జబ్బులూ పెరిగిపోయాయి. వీటన్నింటికీ పరిష్కారాలనూ- ఆయుర్వేదంలో శాశ్వత చికిత్సలనూ మనకి వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం