అందరికీ ఆయుర్వేదం - తగ్గే చూపును పెంచుకోవటం ఎలా ? - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నది ఆర్యోక్తి. ధుమ్ము, ధూళి నుండే కాక రకరకాల జబ్బుల నుండి కూడా కళ్ళను కాపాడుకోకపోతే చూపు తగ్గి, క్రమంగా కొల్పోయే ప్రమాదముంది. వయసుతో సంబంధం లేకుండా కళ్ళద్దాలు కామనైపోయిన ఈ రోజుల్లో కంటి జబ్బులూ పెరిగిపోయాయి. వీటన్నింటికీ పరిష్కారాలనూ- ఆయుర్వేదంలో శాశ్వత చికిత్సలనూ మనకి వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

kashi-prayana-kathalu-audaryam
కాశీ ప్రయాణ కథలు - ఔదార్యం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - kommuboora
కాశీ ప్రయాణ కథలు - కొమ్ముబూర
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
నీరా ఆర్య.
నీరా ఆర్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Drutarastruni vyaktitwam
ధృతరాష్ట్రుని వ్యక్తిత్వం .
- ఆదూరి.హైమవతీశ్రీనివాసరావు.