అతి దప్పిక - Dr. Murali Manohar Chirumamilla

మండుతున్న ఎండ శరీరంలోని వేడిని పెంచుతుంది. మనం తరచు నీరు, కొబ్బరినీరు, కరుబూజ, ద్రాక్ష మొదలైన నీరున్న పళ్ళను తినాలి. అవి ఎంత తీసుకున్నా దాహం తీరదు. చెమట ద్వారా నీరు పోతూనే వుంటుంది. శరీరంలో తగినంత నీరు లేక ఎండిన మొక్కలా మనం తయారవుతాం. మనిషిని పది గ్లాసుల నీరు రక్షిస్తుంది. వేలకు వేలు డబ్బు వృధా చేయకుండా, అనారోగ్యం తెచ్చిపెట్టుకోకుండా నీరు బాగా త్రాగితే, అదే మనల్ని రక్షిస్తుంది. అటువంటి  నీరు తాగకపోవడం వలన కలిగే అతి దప్పిక సమస్యకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.   

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం