అతి దప్పిక - Dr. Murali Manohar Chirumamilla

మండుతున్న ఎండ శరీరంలోని వేడిని పెంచుతుంది. మనం తరచు నీరు, కొబ్బరినీరు, కరుబూజ, ద్రాక్ష మొదలైన నీరున్న పళ్ళను తినాలి. అవి ఎంత తీసుకున్నా దాహం తీరదు. చెమట ద్వారా నీరు పోతూనే వుంటుంది. శరీరంలో తగినంత నీరు లేక ఎండిన మొక్కలా మనం తయారవుతాం. మనిషిని పది గ్లాసుల నీరు రక్షిస్తుంది. వేలకు వేలు డబ్బు వృధా చేయకుండా, అనారోగ్యం తెచ్చిపెట్టుకోకుండా నీరు బాగా త్రాగితే, అదే మనల్ని రక్షిస్తుంది. అటువంటి  నీరు తాగకపోవడం వలన కలిగే అతి దప్పిక సమస్యకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.   

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు