విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1. 22 సెంటీమీటర్లు ఉండే సేజ్‌ థ్రాషర్‌ పక్షి ఏ చెట్టు కొమ్మపైనో ఆకుల మధ్యనో దాగి హాయిగా పాడుతూంటుంది

2. జిహోలార్నిస్ రెండు తోకలు కలిగి ఉండే పక్షి.

3. చంద్రుడిపై మనిషి అడుగుజాడలు 10 కోట్ల ఏళ్ల వరకూ చెరిగిపోవు!

4. వాసన పసిగట్టడంలో మనిషికన్నా కుక్కలు శక్తివంతమైనవి. మనిషి ముక్కులో వాసన పసిగట్టగల కణజాలం సంఖ్య 50 లక్షలయితే కుక్క ముక్కులోని కణజాలం సంఖ్య 22 కోట్లు.

5. పక్షులకు గల చూపు శక్తి మనుషులకన్నా ఎంతో ఎక్కువ. నేల మీద వడ్ల గింజ పడి ఉంటే దానిని మనం ఒక గజం దూరం నుండి మాత్రమే చూడగలం. కాని పక్షులు ఆ గింజను వంద గజాల దూరం నుండి కూడా చూడగలవు.

6. సముద్రంలో జీవించే అట్టర్ అనే జంతువు సముద్రపు నీటిని తాగుతుంది. ఈ నీటిని తాగి అది ఎలా బ్రతకగల్గుతోందనేది ఇంకా శాస్తవ్రేత్తలకు దొరకని రహస్యంగానే ఉంది.

7. గాలిలో అత్యంత వేగంగా ఎగరగలవి స్విప్ట్ అనే జాతి పక్షులు. వీటి వేగం గంటకు 170నుండి 200 మైళ్లువరకు ఉంటుంది.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu -  doorapu kondalu nunupu
కాశీ ప్రయాణ కథలు - దూరపు కొండలు..
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
రామానాయుడు
- .డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.