సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question

1. డ్రగ్స్ మహమ్మారి. ఇన్నాళ్లకి ఎక్సైజ్ విభాగం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి జనానికి ఎంతో మేలు చేస్తోంది. డ్రగ్స్ ఒక్కటే కాదు, అసలు మన దేశంలోంచి మద్యం, సిగరెట్లు కూడా పోవాలి.

2. పద్ధతిగా జనానికి మద్యం సరఫరా చేసి ప్రజల అనారోగ్యానికి కారణం అయ్యే ఎక్సైజ్ విభాగం, డ్రగ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని బాధపడడం, చర్యలు తీసుకోవడం వింతగా ఉంది. మద్యం, సిగరెట్ల వల్ల
ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కాబట్టి చక్కగా డ్రగ్స్ ని కూడా ఆ కోవలో చేర్చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతుంది. "ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరం" అని హెచ్చరిస్తే సరిపోతుంది.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

నయనాల నీలాలలో నిదుర.
నయనాల నీలాలలో నిదుర.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kaashi Prayana Kathalu - Anthima Pariksha
కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
పల్నాటి యుధ్ధం.
పల్నాటి యుధ్ధం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
కాటమ రాజు కథ.
కాటమ రాజు కథ.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Bhuvi nundi diviki
భువినుండి దివికి
- తాళ్ళూరి చంద్రశేఖర్
లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు