బేతాళప్రశ్న - ..

betala prashna

1) సాధువులు, సన్యాసులు, బాబాలు ఆధ్యాత్మికతకు ప్రతిరూపాలు....మన హైందవ ధర్మాన్ని కాపాడుతున్న దైవ స్వరూపులు....వారు నేరాలూ అత్యాచారాల ఆరోపణలతో చట్టం చేతుల్లో చిక్కి కటకటాల పాలు కావడం శోచనీయం. ఇలాంటి దురదృష్టకర సంఘటనలతో అంతర్జాతీయ స్థాయిలో మన సనాతన ధర్మం పై చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉంది..

2) ఏం కాదు...సాధారణ పౌరులైనా, సాధువులైనా మన భారతీయ న్యాయ వ్యవస్థలో సమానమేనని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పినట్టవుతుంది...ఆధ్యాత్మికత ముసుగులో ఎన్ని మానభంగాలూ మర్డర్లూ చేసినా ఏం పరవాలేదనే వారికి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాలంటేనే వణుకు పుడుతుంది.. ఇలాంటి కఠినమైన చట్టాలూ, శిక్షలతో మఠాలూ ఆశ్రమాలూ సమూలంగా ప్రక్షాళన అవుతాయి...అవ్వాలి...

పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

పల్నాటి యుధ్ధం.
పల్నాటి యుధ్ధం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
కాటమ రాజు కథ.
కాటమ రాజు కథ.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Bhuvi nundi diviki
భువినుండి దివికి
- తాళ్ళూరి చంద్రశేఖర్
లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు