సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. ఆకలి, భయం అనే కారణాల చేత ఒక జంతువు ఇంకో జంతువును చంపడం ప్రకృతి విధించిన జంతుధర్నం. మనిషి కూడా అలా ప్రవర్తించడం ప్రకృతి సహజమే. కాబట్టి ఆహరం కోసం, భయం వల్ల చేసే జంతుహింస తప్పు కాదు.

 2. మనిషి జంతువే కానీ విజ్ఞతనెరిగిన జంతువు. ఆహారం కోసం సాటి జంతువు ప్రాణం తీయడం అమానుషం. భయం, అసహ్యం అనే నెపంతో కూడా కొన్ని జంతువులను చంపడం మనిషి కౄరమైన స్వార్థానికి నిదర్శనం. అది మహాపాపం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం