సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. ఆకలి, భయం అనే కారణాల చేత ఒక జంతువు ఇంకో జంతువును చంపడం ప్రకృతి విధించిన జంతుధర్నం. మనిషి కూడా అలా ప్రవర్తించడం ప్రకృతి సహజమే. కాబట్టి ఆహరం కోసం, భయం వల్ల చేసే జంతుహింస తప్పు కాదు.

 2. మనిషి జంతువే కానీ విజ్ఞతనెరిగిన జంతువు. ఆహారం కోసం సాటి జంతువు ప్రాణం తీయడం అమానుషం. భయం, అసహ్యం అనే నెపంతో కూడా కొన్ని జంతువులను చంపడం మనిషి కౄరమైన స్వార్థానికి నిదర్శనం. అది మహాపాపం.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
గళ సంగమం1.
గళ సంగమం1.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
తిమ్మరుసు.
తిమ్మరుసు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
ఖడ్గ తిక్కన .
ఖడ్గ తిక్కన .
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
శ్రీ కృష్ణదేవరాయలు.
శ్రీ కృష్ణదేవరాయలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు