బేతాళప్రశ్న - ..

betala prashna

.

1) ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని భాజపా భీస్మించుకు కూర్చున్న సమయంలో.... కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు కనిపించే ఏకైక దిక్కు....తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకొస్తే వెంటనే ఆంధ్ర కి తప్పక హోదా ప్రకటిస్తుంది...కనుక కాంగ్రెస్ ను నమ్మి మళ్ళీ అధికారమివ్వొచ్చు.

2) అప్పట్లో కాంగ్రెస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి రాష్ట్రం ఏం ప్రకటించలేదు....నాలుగేళ్ళు ఇక్కడ జరిగే మారణహోమాలను చోద్యం చూసి, నానా రకాల పిల్లిమొగ్గలు వేసి ఎన్నికల సమయానికి హడావుడిగా ప్రకటించింది...అది పూర్తిగా ఓట్ల కోసమే...ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్రంలో ఎవ్వరు అధికారంలో ఉన్నా దక్షిణాది రాష్ట్రాల వారి సెంటిమెంట్లను గౌరవించరు, పట్టించుకోరు...అందుకే కేసీఅర్ ప్రకటించిన ఫ్రంట్ అధికారంలోకి రావాలి...దక్షిణాది రాష్ట్రాల వారి గొంతు గట్టిగా వినిపించడానికి ఈ ఫ్రంట్ అవసరం ఉంది....ఈ ఫ్రంటే అధికారంలోకి రావాలి.

పై రెండింట్లో ఏది కరెక్ట్...? 

మరిన్ని వ్యాసాలు

Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు