సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకుని భ్రష్టు పట్టించారు. మన వారసత్వ సంపద దోచుకెళ్లారు. నిజంగా వాళ్లు ద్రోహులు.

2. బ్రిటీష్ వాళ్లు మనల్ని 200 ఏళ్లు పాలించకపోయుంటే మన దేశంలో ఎవ్వడికీ ఇంగ్లీషు వచ్చేది కాదు. వాళ్లు నేర్పిన ఇంగ్లీషే మన దేశాన్ని నిలబెడుతోంది. వాళ్ల ఆక్క్రమణ వల్లే  మనకి ఐకమత్యం అలవడింది. నిజంగా తెల్లదొరలు మనల్ని ఋణపడేలా చేసారు.

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

 

..

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు