సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకుని భ్రష్టు పట్టించారు. మన వారసత్వ సంపద దోచుకెళ్లారు. నిజంగా వాళ్లు ద్రోహులు.

2. బ్రిటీష్ వాళ్లు మనల్ని 200 ఏళ్లు పాలించకపోయుంటే మన దేశంలో ఎవ్వడికీ ఇంగ్లీషు వచ్చేది కాదు. వాళ్లు నేర్పిన ఇంగ్లీషే మన దేశాన్ని నిలబెడుతోంది. వాళ్ల ఆక్క్రమణ వల్లే  మనకి ఐకమత్యం అలవడింది. నిజంగా తెల్లదొరలు మనల్ని ఋణపడేలా చేసారు.

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

 

..

మరిన్ని వ్యాసాలు

Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు