విహార యాత్రకని వెళ్ళి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మధ్యలో సరదాగా ఫోటోలు దిగుతున్న విద్యార్ధులను ఉరికొచ్చిన ఉప్పెన లాంటి వరద పొట్టన పెట్టుకున్న సంఘటన ఎవ్వరికైనా హృదయాన్ని కలచివేస్తోంది. ఆ తల్లిదండ్రుల గర్భశోకం సంగతి సరేసరి. క్షణంలో కనుమరుగై, బంగారు భవిష్యత్తు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటూ, వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తోంది గోతెలుగు.కాం.
క్యాప్షన్ లెస్ కార్టూన్ల పోటీకి ఉత్సాహంగా పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తాము.
|