సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. రాజకీయ నాయకులు అవినీతిపరులు. వచ్చే జీతంతో బతక్క లాబీయింగులు చేసో, లంచాలు పుచ్చుకునో ఆస్తులు పెంచుకుంటారు. ప్రజాసేవ పేరుతో కోట్లు వెనకేసుకుంటారు. అలా కాకుండా నిస్వార్థంగా సేవ చేస్తే ప్రజలు వాళ్లని దైవంలా చూస్తారు. అప్పుడే మన దేశం పురోగతి చెందుతుంది. రాజకీయనాయకులు పై సంపాదనల మీద దృష్టి పెట్టకూడదు. 

 

2. జీతంతో బతికే రాజకీయ నాయకులు పదవి లేనప్పుడు ఎలా బతుకుతారు? డబ్బు లేదంటే వాళ్లకి కేడర్ ఎలా పెరుగుతుంది? దగ్గర పనిచేసే డ్రైవర్లకి, పనివాళ్లకి కూడా లోకువైపోరు? సంపాదన మీద ఆసక్తి ప్రజలకే తప్ప నాయకులకి ఉండకూడదంటే ఎలా? డబ్బులేని నాయకుడంటే జనానికి క్రేజ్ ఉంటుందా? డబ్బులేని నాయకుడ్ని చూసి డబ్బున్న జనం భయపడతారా? డబ్బున్న నాయకుడికే పరిపాలన అనే కళ్ళెం చేతిలో ఉంటుంది. కనుక రాజకీయ నాయకులు పదికాలాల పాటు రాజకీయంలో ఉండాలంటే పై సంపాదన ఉండి తీరాలి. 

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?

..

మరిన్ని వ్యాసాలు

భండారు అచ్చమాంబ .
భండారు అచ్చమాంబ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం.. ఆశయాల ఆకాశం
ఆర్తి డోగ్రా: ఆత్మవిశ్వాస శిఖరం
- రాము కోలా.దెందుకూరు
Panchatantram - talli-shandili
పంచతంత్రం - తల్లి శాండిలి
- రవిశంకర్ అవధానం
సినీ పాటల - రచయితలు.
సినీ పాటల - రచయితలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు