బేతాళ ప్రశ్న - ...

sirasri  question

1) ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని ఎప్పుడో దాటేసింది....అక్కడి ప్రజలు దినదినగండంగా బ్రతుకుతున్నారు, దైనందిన జీవితాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోన్న ఈ సమస్యకు ప్రభుత్వమే తక్షణం ఏదోక పరిష్కారం ఆలోచించాలి. సరి-బేసి లాంటి మరికొన్ని నిర్బంధ విధానాలను చట్టబద్దం చేయాలి....

2) ఇది కేవలం ఢిల్లీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల వారూ ఆలోచించాల్సిన సమస్య..దీనికి పరిష్కారం ప్రభుత్వం కన్నా ప్రజల చేతిలోనే ఉంది..వ్యక్తిగత వాహన వినియోగం తగ్గించుకుని ప్రజారవాణాను వినియోగించుకోవడం...సైకిల్స్, నడకకు ప్రాధాన్యతనివ్వడం, కాలం చెల్లిన, కాలుష్యం వెదజల్లే వాహనాలను వాడకపోవడం, ప్రతి ఒక్కరూ పూనుకుని స్వచ్చందంగా కాలుష్యభూతాన్ని పారద్రోలడం ఒక ఉద్యమంలా భావించాలి...అప్పుడే ఇది సాధ్యమవుతుంది....

పై రెండిట్లో ఏది కరెక్ట్  ?

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు